వరంగల్: గల్లంతైన విద్యార్థుల మృతదేహలు లభ్యం

-

వరంగల్ జిల్లాలో రెండు రోజుల క్రితం ఎస్సారెస్పీ కెనాల్‌లో గల్లంతైన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు మంగళవారం లభ్యమయ్యాయి. డాక్టర్స్ కాలనీలోని ఎస్సారెస్పీ కెనాల్‌లో ఈతకు వెళ్లి, వరద ప్రవాహాన్నికి నీట మునిగి కొట్టుకుపోయిన 9వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థుల మృతదేహాలను కొత్తపేట సమీపంలో మాట్వాడా పోలీసులు బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news