బాంబు స్క్వాడ్ బృందాలు తనిఖీలు

-

మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఆదేశాల మేరకు కేసముద్రం మండలంలో రద్దీగా ఉండే ప్రదేశాలు మార్కెట్ సెంటర్, అంబేద్కర్ సెంటర్, రైల్వే స్టేషన్‌లలో జిల్లా బాంబ్ స్క్యాడ్ బృందం తనిఖీలు చెపట్టారు. ఈ తనిఖీలల్లో PCs 4077 K.అంజయ్య, 1094 B.రామయ్య, డాగ్ హాండ్లర్ PC 408 V.మురళి తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news