కాకతీయ యూనివర్సిటీలో ఈనెల 19న జరగాల్సిన ఇంటర్ కాలేజ్ క్రాస్ కంట్రీ (మహిళలు, పురుషుల) ఎంపిక పోటీలను వాయిదా వేసినట్లు కేయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ డాక్టర్ సవితా జ్యోత్స్న ఒక ప్రకటనలో తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించినందున పోటీలు వాయిదా వేసినట్లు ఆమె పేర్కొన్నారు. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామన్నారు.
కేయూ: క్రాస్ కంట్రీ ఎంపిక, పోటీలు వాయిదా
By Naga Babu
-
- Tags
- Sports Board