రామప్ప ఆలయంలో భక్తుల కోలాహలం

-

ఉమ్మడి ఓరుగల్లుకే తలమానికమైన, యునేస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంలో ఈరోజు భక్తుల సందడి నెలకొంది. వరుస సెలవులు రావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి రామలింగేశ్వర స్వామికి పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే మొక్కులు చెల్లించుకొని, తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. అద్భుత రామప్ప శిల్పకళలను పర్యాటకులు తమ కెమెరాలో బంధించుకుంటున్నారు. రామప్ప గార్డెన్లో, అలయ పరిసరాల్లో భక్తులు సరదాగా గడుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news