ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం ప్రవేశపరీక్ష

-

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల ఓకేషనల్, సీఓఈఎస్ కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం ప్రవేశపరీక్ష (TSWRJC, COECET 2022)కు ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మడికొండ బాలికల గురుకుల కలశాల ప్రిన్సిపాల్ ఉమా మహేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 20న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు www.tswreis.in సంప్రదించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news