జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 28న ఛాత్రోపాధ్యాయులకు, విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయులకు రాష్ట్రీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ సెమినార్ నిర్వహించనున్నట్లు డీఈవో వాసంతి తెలిపారు. వివరాలకు జిల్లా సైన్స్ అధికారి కె. శ్రీనివాస్ నంబర్ 9848878455ని సంప్రదించాలని ఆమె సూచించారు.
ఉపాధ్యాయులకు సెమినార్
By Naga Babu
-
Read more RELATEDRecommended to you
వరంగల్ ఫోర్ట్, వేయి స్తంభాల దేవాలయానికి యూనిస్కో గుర్తింపు తెస్తాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఎంతో మంది అధికారంలోకి వచ్చినా... వరంగల్ ను ఎవరూ అభివృద్ధి చేయలేదని,...
Advik -
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...