Warangal: ములుగులో నూతన వర్సిటీ: కిషన్ రెడ్డి

-

ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక మేడారం జాతర అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం వనదేవతలను దర్శించుకున్న ఆయన.. మేడారం జాతరకు జాతీయ గుర్తింపు ఇచ్చామన్నారు. త్వరలోనే ములుగులో వర్సిటీ ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. రూ. 45 కోట్లతో వర్సిటీని.. త్వరలోనే పూర్తి చేస్తామని కిషన్ రెడ్డి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version