మేడారంలో రికార్డు స్థాయిలో భక్తుల దర్శనం

-

మేడారం జాతరకు ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు దినం, కోవిడ్ దృష్ట్యా ముందస్తుగా అధిక సంఖ్యలో భక్తులు వనదేవతలను దర్శించుకున్నారు. ఆదివారం ఒకేరోజు సుమారు 10లక్షల మంది దర్శించుకున్నట్లు పోలీస్ శాఖ ఆధ్వర్యంలోని ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్ విభాగం ద్వారా నిర్దారించారు. ఈ సారి జరుగుతున్న జాతరలో ఇదే రికార్డు స్థాయి మొక్కులను పేర్కొన్నారు. ఇప్పటి వరకు 40లక్షల మంది దర్శించుకున్నట్లు అంచనా వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news