వరంగల్: విద్యార్థిపై పిచ్చికుక్క దాడి

-

ఏటూరునాగారం మండలంలో ఓ పిచ్చికుక్క దాడిలో విద్యార్థికి తీవ్రగాయాలు ఆయన ఘటన గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. మండలంలోని శంకర్రాజు పల్లిలో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థిపై పాఠశాలలో ఓ పిచ్చికుక్క దాడి చేసింది. ఈ దాడిలో విద్యార్థికి తీవ్ర గాయాలు కాగా ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పిచ్చి కుక్కల నుంచి కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news