వరంగల్ జిల్లా పర్యటనకు బయలుదేరిన ప్రజాప్రతినిధులు

-

బేగంపేట విమానాశ్రయం నుండి వరంగల్, హన్మకొండ జిల్లాలో పంట నష్టం పరిశీలనకు మంత్రి నిరంజన్ రెడ్డి సారధ్యంలో రైతుబంధు సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మానుకోట ఎంపి మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తదితర నాయకులు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరారు.

Read more RELATED
Recommended to you

Latest news