వరంగల్ : ప్రభుత్వాసుపత్రిలో జెడ్‌పి చైర్ పర్సన్ ప్రసవం

-

జయశంకర్ భూపాలపల్లి జిల్లా జెడ్‌పి చైర్ పర్సన్ జక్కు శ్రీ హర్షిని రాకేష్ పురిటి నొప్పులతో జిల్లా కేంద్రంలోని 100 పడకల ఆసుపత్రిలో చేరారు. మంగళవారం ఉదయం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. తల్లీ, బిడ్డా ఇద్దరు ఆరోగ్యాంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యంపై ప్రజల్లో నమ్మకం మరింత పెరిగిందని పలువురు భావిస్తూ జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news