నల్గొండ : యువకుడి వేధింపులు.. బాలిక మృతి

-

crime
crime

మిర్యాలగూడ నియోజకవర్గం దామరచర్ల మండలం నరసాపురం గ్రామంలో సపావత్ రమదేవి అనే మైనర్ బాలిక పురుగుల మందు తాగి ఈ నెల 24న ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు పాల్పడిన బాలిక ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. రమాదేవి ఆత్మహత్యకు భూక్య కృష్ణ అనే యువకుడి వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news