మ‌న క్రికెట‌ర్లు ఏంటి ఇలా మారిపోయారు..

-

మ‌న దేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే క్రికెట్ నీడ త‌ర్వాత‌నే మ‌న‌కు ఏ క్రీడ అయినా క‌నిపించేది. క్రికెట్ కు ఉన్న క్రేజ్ మ‌రే క్రీడ‌కు మ‌న దేశంలో లేద‌నే చెప్పాలి. ఆ రేంజ్ లో క్రికెట‌ర్ల‌కు మ‌న దేశంలో ఫాలోయింగ్ ఉంది. అయితే వీరి గురించి ఏ మ్యాట‌ర్ అయినా స‌రే సోషల్ మీడియాలో ఇట్టే వైర‌ల్ అయిపోతుంది. ఏ చిన్న పోస్టు పెట్టినా స‌రే వెంట‌నే వేల్లో కామెంట్లు వ‌స్తుంటాయి. ఇక ఇప్ప‌డు క్రికెట్‌లో భాగంగా మ‌న క్రికెట‌ర్లు ఇంగ్లాండ్ తో ఆడుతున్న సంగ‌తి తెలిసిందే.

అయితే ఇప్పుడు క్రికెట‌ర్ల గురించి ఓ ఫ‌న్నీ న్యూస్ వైర‌ల్ అవుతుంది. మ‌న దేశంలో ఇప్పుడు క్రికెట‌ర్లుగా చ‌లామ‌ణీ అవుతున్న విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శ‌ర్మ‌, బుమ్రా, జ‌డేలా లాంటి వారంతా కూడా అస‌లు క్రికెట‌ర్లు కాక‌పోయి ఉంటే ఏమ‌య్యే వార‌నే పోస్టు పెట్టారు. అయితే వారంతా క్రికెట‌ర్లు కాక‌పోయి ఉంటే మాత్రం ఇలా ఫిట్ గా ఉండే వారు కాద‌ని, వారు వేరే లాగే ఉండే వారంటూ ఓ ఇన్ స్టా గ్రామ్ యూజ్ భారతీయ క్రికెట‌ర్ల‌కు కొత్త రూపాన్ని ఇచ్చారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ లాంటి వారికి ఇది ఇచ్చారు.

ఇక చాలా డిఫ‌రెంట్ గా ఉన్న వారి ఫొటోలు అయితే విప‌రీతంగా వైర‌ల్ అవుతున్నాయి. స్నాప్ లు చబ్బీ బుగ్గలు అలాగే పెద్ద ముఖాలతో కొవ్వు ఉన్న బాడీతో వారు ఉండ‌టంతో విప‌రీతంగా వైర‌ల్ అవుతున్నాయి. అయితే దీన్ని చూసిన వారంతా కూడా విప‌రీతంగా ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు వీరి ఫొటోల‌కు సంబంధించిన న్యూస్ విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది. అదేంటో మీరు కూడా చూసేయండి.

 

View this post on Instagram

 

A post shared by OFFICIAL BCCI 🔵 (@_official_bcci_)

Read more RELATED
Recommended to you

Latest news