ఆంధ్ర ప్రదేశ్ లో భారీగా డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు

-

మరికొన్ని నెలల్లో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో రాష్ట్రంలో బదిలీల పర్వం కొనసాగుతోంది.ఇటీవల భారీ సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్‌లను ట్రాన్స్‌ఫర్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా ఈసీ ఆదేశాల మేరకు డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేశారు. 112 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ మేరకు ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఇటీవల ఏపి లో రోజుల వ్యవధిలోనే 21 మంది ఐఏఎస్‌లు, 30 మంది ఐపీఎస్‌లు బదిలీ అయిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news