ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కి వర్షం ఆటంకం… ఆలస్యం కానున్న టాస్

-

2024 టీ20 వరల్డ్ కప్ లో భాగంగా రా. 8 గంటలకు న్యూయార్క్ వేదికగా భారత్-పాక్ జట్ల మధ్య మ్యాచ్ కి వర్షం అంతరాయం కలిగిస్తుంది.స్టేడియం వద్ద చిరుజల్లులు పడుతుండటంతో టాప్ ఆలస్యంగా వేయనున్నారు. షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ 8 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది.

ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు.న్యూయార్క్ లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న భారత్  ఫేవరేట్ గా దిగుతుంటే.. అమెరికాతో ఓటమి తర్వాత పాకిస్థాన్ తీవ్ర ఒత్తిడిలో కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news