కేంద్ర మంత్రులుగా రాజ్ నాథ్ సింగ్,అమిత్ షా ప్రమాణ స్వీకారం

-

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్ము రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహన్, నిర్మలా సీతారామన్ లతో ప్రమాణ స్వీకారం చేయించారు.

కొత్త కేబినెట్లో మొత్తం 65 మందికి చోటు కల్పించినట్లు తెలుస్తోంది. ఎన్డీఏ కూటమిలోని ఇతర పార్టీల నుంచి 12 మందికి అవకాశం ఇచ్చినట్లు సమాచారం.ఈ కార్యక్రమానికి 7 దేశాల అధినేతలు, భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పలువురు సీఎంలు, ఖర్గే, ముకేశ్ అంబానీ, అదానీ, సూపర్ స్టార్ రజినీకాంత్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ సహా 8 వేల మంది ప్రముఖులు హాజరయ్యారు.

 

Read more RELATED
Recommended to you

Latest news