కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంత రావ్… ఆర్టీసీ బస్సుపై అతికించి ఉన్న తెరాస అధినేత కేసీఆర్ పోస్టర్లను చించేశారు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నాసందర్భంగా ప్రభుత్వం ప్రచార పోస్టర్లను తొలిగించకపోవటంతో వీహెచ్ ఆగ్రహానికి గురయ్యారు. ఈసీ నిబంధనల మేరకు అందరం నడుచుకోవాలని సూచించారు. నాచారంలో ఆర్టీసీ బస్సుపై ఉన్న కేసీఆర్ ప్రచార పోస్టర్లను చింపేశారు. ప్రయాణికులందరూ సహకరించాలని ఆయన విజ్ణప్తి చేశారు. అరే ఇదెక్కడి న్యాయం ర బయ్ అంటూ వీహెచ్ తనదైన శైలిలో విమర్శిస్తూ…కేసీఆర్ పోస్టర్ని తొలగించారు.
ఇదెక్కడి న్యాయం రా బాయ్…వీహెచ్
-
Previous article
Read more RELATEDRecommended to you
తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. ఇవాళ సర్వదర్శనానికి 16 గంటల సమయం
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం...
తిరుమల భక్తులకు షాక్.. అలిపిరి మార్గంలో ఏనుగుల బీభత్సం
తిరుమల భక్తులకు షాక్. తగిలింది. అలిపిరి మార్గంలో ఏనుగుల బీభత్సం సృష్టించింది....
డి.శ్రీనివాస్ మృతి… ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంచలన నిర్ణయం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు...