ఓటిటీలోకి కంగనా నటించిన’ తేజస్’…. స్ట్రీమింగ్ ఎప్పుడంటే…?

-

సర్వేశ్ మేవారా దర్శకత్వంలో బాలీవుడ్ నటి కంగనారనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం తేజస్. ఈ చిత్రం వచ్చేనెల జనవరి 5 నుంచి zee 5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం అక్టోబర్ 28 న థియేటర్లో విడుదల అయింది. మొట్టమొదటిసారిగా భారత వైమానిక దళంలోకి 2016లో మహిళలకు ప్రవేశం కల్పించిన సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దాయాది దేశమైన పాకిస్తాన్లో చేపట్టే రహస్య ఆపరేషన్లో పాల్గొనే పైలట్గా కంగన రానౌత్ నటించినది.

2005లో విడుదలైన చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా నిర్మించిన ఈ సినిమాలో లారెన్స్‌, కంగనా రనౌత్ హీరో, హీరోయిన్ గా నటించారు. ఈ చిత్రానికి పి .వాసు దర్శకత్వం వహించారు. కానీ ఈ రెండు చిత్రాలు ప్రేక్షకులను అలరించలేకపోయాయి. ప్రస్తుతం కంగాన ఎమర్జెన్సీ చిత్రంలో నటిస్తున్నారు. భారత మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి అయినటువంటి ఇంద్ర గాంధీ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి కంగనా దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే సంవత్సరంలో ఈ చిత్రం విడుదల కాబోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news