తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ దామోదర రాజనర్సింహ సతీమణి పద్మినీరెడ్డి రాజకీయ వ్యవహారం గురువారం హాట్ టాపిక్ గా మారింది. ఉదయం భాజపా ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, తెలంగాణ భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో భాజాపా చేనిన ఆమె సాయంత్రానికి మనసు మార్చుకుని అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. భాజపాలో చేరిన కొద్దిగంటల్లోనే ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. తాను భాజపాలో చేరడాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోయారిని దీంతో తన సొంత పార్టీలోకి వచ్చేస్తున్నట్లు ప్రకటించారు.
కాంగ్రెస్ టు కాంగ్రెస్ వయా భాజపా
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
మందుబాబులకు షాక్..ఇక తెలంగాణలో కూడా బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్ !
మందుబాబులకు షాక్ తగులనుంది. ఇక తెలంగాణలో కూడా బూమ్ బూమ్ బీర్లు,...
‘కనీసం ఓటు వేయాలని అనిపించలేదా’.. ఎంపీకి బీజేపీ షోకాజ్ నోటీసులు
కేంద్ర మాజీ మంత్రి, తమ పార్టీ ఎంపీ జయంత్ సిన్హా తీరుపై...
నోరు జారినందుకు ఉపవాసం.. వివాదం వేళ బీజేపీ నేత ఆసక్తికర పోస్టు
ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నేత సంబిత్ పాత్ర.. పూరీ...