జర్నలిస్టుల లైఫ్ స్టైల్ పై అధ్యయన కమిటీ

-

తెలుగు రాష్ట్రాల్లోని జర్నలిస్టుల జీవనవిధానం, వారి స్థితిగతులపై అధ్యయానికి సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్. బి. సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన కమిషన్ను ఏర్పాటు చేశారు. మీడియా ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ ఇండియా(మెఫీ) కమిషన్‌ ఏర్పాటుకు శ్రీకారం చుట్టుంది. ఈ కమిషన్‌లో సభ్యులుగా యూపీఎస్సీ మాజీ సభ్యుడు కేఎస్‌ చలం, ప్రముఖ పాత్రికేయులు చెన్నమనేని రాజేశ్వర్‌రావులు ఉన్నారు. అధ్యయనంలో భాగంగా జర్నలిస్టుల పని వత్తిడి, అందుకుంటున్నవేతనాలు, కుటుంబ సభ్యుల ప్రోత్సహం… ఇతర విషయాలపై పరిశీలన చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news