తెరాస పార్టీకి తెలంగాణలో భారీ విజయం దిశగాదూసుకెళ్తోంది… ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తొలి నుంచి భారీ మెజార్టీ దిశగా కారుజోరుని పెంచింది. ప్రధాన పోటీ తెరాస, కాంగ్రెస్ (మహాకూటమి) మధ్యనే ఉంది. ప్రస్తుతం అందుతున్నసమాచారం ప్రకారం తెరాస పార్టీ 90 స్థానాల్లో ముందంజలో ఉండగా.. మహా కూటమి 15 స్థానాల్లోముందంజలో ఉంది. మూడురౌండ్లు ముగిసే నాటికి తెరాస పార్టీ ముందంజలో ఉంది. సిద్ధిపేటలోహరీశ్ రావు 35,000 ఓట్ల ఆధిక్యంలో ముందంజలో ఉన్నారు. సిరిసిల్లలో కేటీఆర్ ఆధిక్యంలో ఉన్నారు.
తెలంగాణలో కారు జోరు….
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
IPL 2024: ధోనీ బాదిన సిక్సర్ వల్లే..RCB గెలిచింది !
IPL 2024: ధోనీ బాదిన సిక్సర్ వల్లే..RCB గెలిచిందంటున్నారు. నిన్న మ్యాచ్...
మాజీ మంత్రి మల్లారెడ్డి భూవివాదం కేసులో బిగ్ ట్విస్ట్ !
మాజీ మంత్రి మల్లారెడ్డి భూవివాదం కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది....
తిరుపతి దేవస్థానంలో పెళ్లి చేసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి..?
నటి జాన్వీ కపూర్, ఆమె ప్రియుడు శిఖర్ బహారియా తిరుపతి వెంకటేశ్వర...