నేటి పెట్రో ధరలు…

-

పెట్రో ధరలు పగబట్టినట్టు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి…ఇందులో భాగంగా సోమవారం  సైతం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఒక్కో లీటరుకు 6 పైసలు, 19 పైసలు చొప్పున పెరిగాయి. దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.82.72కాగా, డీజిల్ రూ.75.38గా నమోదైంది. అదేవిధంగా ముంబైలో డీజిల్‌ ధర 20 పైసలు పెరిగి, లీటరుకు రూ.79.02గా రికార్డైంది. పెట్రోల్‌ 6 పైసలు పెరిగి రూ.88.18గా నమోదైంది.  చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.85.99, డీజిల్‌ రూ.79.71గా, కోల్‌కతాలో రూ.84.54.. డిజిల్77.23గా రికార్డయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో పోటాపోటిగా పెట్రోలు 88కు చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news