పెట్రో ధరలు పగబట్టినట్టు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి…ఇందులో భాగంగా సోమవారం సైతం పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కో లీటరుకు 6 పైసలు, 19 పైసలు చొప్పున పెరిగాయి. దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.82.72కాగా, డీజిల్ రూ.75.38గా నమోదైంది. అదేవిధంగా ముంబైలో డీజిల్ ధర 20 పైసలు పెరిగి, లీటరుకు రూ.79.02గా రికార్డైంది. పెట్రోల్ 6 పైసలు పెరిగి రూ.88.18గా నమోదైంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.85.99, డీజిల్ రూ.79.71గా, కోల్కతాలో రూ.84.54.. డిజిల్77.23గా రికార్డయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో పోటాపోటిగా పెట్రోలు 88కు చేరుకుంది.
నేటి పెట్రో ధరలు…
-
- Tags
- petrol price
Previous article
Next article
Read more RELATEDRecommended to you
ఏపీలో తాజా ఘటనలపై డీజీపీతో మాట్లాడిన టీడీపీ అధినేత
ఆంధ్ర ప్రదేశ్ లో మాచర్ల, చంద్రగిరి, తాడిపత్రి ఘటనలపై డీజీపీతో తెలుగుదేశం...
Ganesh -
తిరుపతిలో మీడియాపై లాఠీచార్జ్ చేసిన పోలీసులు
2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏపీలో అల్లర్లు చెలరేగుతున్నాయి. ముఖ్యంగా పల్నాడు,...
Ganesh -
బ్యాంకు ఖాతాలో అనుకోకుండా 6.3 కోట్లు జమ.. విచ్చలవిడిగా ఖర్చుపెట్టేసిన మహిళ
ఎలక్షన్ టైమ్లో డబ్బుల బ్యాగు దొరకాలని చాలా మంది కోరుకుంటారు.. అలాగే...