గత నెలలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో శబరిమలలోని అయ్యప్ప ఆలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళలు అయ్యప్ప దర్శనానికి అనుమతిస్తూ… ఇచ్చిన తీర్పుపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ అంశంపై ఎప్పుడు విచారిస్తామనే అంశాన్ని మంగళవారం నిర్ణయిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, ఎస్కే కౌర్లతో కూడిన ధర్మాసనం తెలిపింది. సుప్రీం తీర్పు కారణంగా కొంత మంది మహిళలు అయ్యప్పను దర్శించుకునేందుకు శబరిమల వెళ్లగా భక్తులు, ఆలయ అర్చకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే.
నేడు సుప్రీం ముందుకు మరోసారి శబరిమల కేసు
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
నా సోదరుడు ఎప్పుడూ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడరు :ప్రియాంక గాంధీ
లోక్సభలో చేసిన తొలి ప్రసంగంలోనే రాహుల్ గాంధీ హిందువులను కించపరచేలా వ్యాఖ్యలు...
Ganesh -
T 20 :టీమిండియా జింబాబ్వే టూర్ షెడ్యూల్ ఇదే !
5 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం టీమిండియా జింబాబ్వేలో పర్యటించనుంది.ఈ పర్యటన...
Ganesh -
ఆ పిటిషన్ను కొట్టివేయడం కేసీఆర్కు చెంప పెట్టులాంటింది: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ రద్దు కోసం హైకోర్టుకు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి...
Ganesh -