దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ‘మీటూ’ ఉద్యమం వేదికగా మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై ఒక్కొక్కరు గళం విప్పారు. దీంతో నిందితులపై ఎప్ఐఆర్ నమోదు చేసి సత్వరమే విచారణ జరపాలని న్యాయవాది ఎం ఎల్ శర్మ దాఖలు చేసిన పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్, జస్టిస్ ఎస్కె కౌల్తో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. సాధారణ కేసుల మాదిరిగానే ఆ క్రమంలోనే వింటామని సుప్రీం పేర్కొంది.
‘ మీటూ’ తక్షణ విచారణపై నో చెప్పిన సుప్రీం..
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
నా సోదరుడు ఎప్పుడూ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడరు :ప్రియాంక గాంధీ
లోక్సభలో చేసిన తొలి ప్రసంగంలోనే రాహుల్ గాంధీ హిందువులను కించపరచేలా వ్యాఖ్యలు...
Ganesh -
T 20 :టీమిండియా జింబాబ్వే టూర్ షెడ్యూల్ ఇదే !
5 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం టీమిండియా జింబాబ్వేలో పర్యటించనుంది.ఈ పర్యటన...
Ganesh -
ఆ పిటిషన్ను కొట్టివేయడం కేసీఆర్కు చెంప పెట్టులాంటింది: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ రద్దు కోసం హైకోర్టుకు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి...
Ganesh -