మంగళవారం..మహాలక్ష్మిదేవిగా అమ్మవారు

-

దసరా ఉత్సవాలు ఏడో రోజుకు చేరుకున్న సందర్భంగా బెజవాడలోని కనకదుర్గ అమ్మవారు నేడు శ్రీ మహాలక్ష్మిదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. మహాలక్ష్మి అమ్మవారికి  వరాలిచ్చే తల్లిగా, సిరిసంపదలు కురిపించే పేరుంది. దీంతో భక్తుల లక్ష్మీకాటాక్షం కోసం అమ్మవారి దర్శనానికి బారీగా తరలివచ్చారు. ఘాట్ రోడ్డు మార్గంలోని కామధేను అమ్మవారిని దర్శించుకుని కొండపైకి వస్తున్నారు. మంగళవారం కావటం… మహాలక్ష్మీదేవి రూపంలో అమ్మవారు అభయమిస్తుండటంతో వివిధ ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news