దసరా ఉత్సవాలు ఏడో రోజుకు చేరుకున్న సందర్భంగా బెజవాడలోని కనకదుర్గ అమ్మవారు నేడు శ్రీ మహాలక్ష్మిదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. మహాలక్ష్మి అమ్మవారికి వరాలిచ్చే తల్లిగా, సిరిసంపదలు కురిపించే పేరుంది. దీంతో భక్తుల లక్ష్మీకాటాక్షం కోసం అమ్మవారి దర్శనానికి బారీగా తరలివచ్చారు. ఘాట్ రోడ్డు మార్గంలోని కామధేను అమ్మవారిని దర్శించుకుని కొండపైకి వస్తున్నారు. మంగళవారం కావటం… మహాలక్ష్మీదేవి రూపంలో అమ్మవారు అభయమిస్తుండటంతో వివిధ ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు.
మంగళవారం..మహాలక్ష్మిదేవిగా అమ్మవారు
-
Read more RELATEDRecommended to you
మన గొంతు కోసేందుకు సిద్ధమయ్యారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీపై బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ కీలక ఎన్నికల ప్రచారంలో...
Anji N -
మైనార్టీ రిజర్వేషన్ల పై చంద్రబాబు సంచలన ప్రకటన
మైనార్టీ రిజర్వేషన్లపై చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. తిరుపతి జిల్లా గుడూరులో...
Anji N -
జనసేనకు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తు కేటాయింపు
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఎన్నికల ప్రచారం చాలా రసవత్తరంగా కొనసాగుతుంది. అధికార...
Anji N -