మహేంద్ర సింగ్ ధోనీపై సీఎం స్టాలిన్ సెన్సేషనల్ కామెంట్…

-

ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్ 16 లో మహేంద్ర సింగ్ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ట్రోపీని అయిదవ సారి కైవసం చేసుకుంది. దీనితో చెన్నై అభిమానులు ధోనిని గుండెల్లో పెట్టుకుంటున్నారు. వాస్తవంగా ధోనీది సొంత రాష్ట్రము ఝార్ఖండ్ అయినప్పటికీ తమిళనాడుకు చెందినవాడిలాగా అభిమానులు ఓన్ చేసుకుంటున్నారు. కాగా తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం తమిళనాడు సీఎం స్టాలిన్ ధోనీపై కీలక వ్యాఖ్యలు చేశాడు. తాజాగా గెలిచిన ఐపీఎల్ ట్రోపీని తీసుకుని చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ మర్యాదపూర్వకంగా స్టాలిన్ ను కలవడం జరిగింది. ఈ సందర్భంగా స్టాలిన్ వారితో కదుపు మాట్లాడి… ధోని గురించి ఒక కీలక కామెంట్ చేశాడు.

తమిళనాడుకు ధోని దత్తపుత్రుడు అని కొనియాడారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియా లో వైరల్ అవుతూ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news