రాహుల్ పర్యటనలో స్వల్ప మార్పులు…

-

తెలంగాణలో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ నెల 20న తెలంగాణలో రాహుల్‌ పర్యటించనున్న నేపథ్యంలో షెడ్యూల్ లో జరిగిన మార్పులు

మధ్యాహ్నం 12.30 గంటలకు నాందేడ్‌ నుంచి భైంసాకు బయల్దేరతారు..

మధ్యాహ్నం 1.30కు భైంసాలో బహిరంగ సభకు హాజరవుతారు.

మధ్యాహ్నం 2.40 గంటలకు భైంసా నుంచి కామారెడ్డికి వెళ్లి మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 4.40 గంటల వరకు కామారెడ్డిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.

సాయంత్రం 4.45 గంటలకు కామారెడ్డి నుంచి బయల్దేరి 5.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి   చార్మినార్‌ వరకు పాదయాత్రగా వెళ్లి అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.  రాత్రి 7.10 గంటలకు చార్మినార్‌ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version