వరంగల్ నిట్ నిట్ డైమండ్ జూబ్లీ ఉత్సవాల ప్రారంభోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ భవిష్యత్ యువతపై ఆధారపడి ఉందన్నారు.. రాష్ట్ర, దేశ ప్రయోజనాలకు అతీతంగానే ప్రజాప్రతినిధులు పాలన సాగించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జన్ ధన్ యోజన పథకంలో భాగంగా ప్రతీ పేదవారు బ్యాంక్ అకౌంట్లను తెరిచారు.. మోదీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విమర్శలు చేసిన వారే ..నోట్ల రద్దు తర్వాత ఆ అకౌంట్లకు ఉన్న డిమాండ్ ని గుర్తించారు. బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా నల్లధనానికి రూపుమాపొచ్చన్నారు. యువత దేశ అభ్యున్నతికి పాటుపడే విధంగా వినూత్న ఆవిష్కరణలు చేపట్టాలని ఆకాంక్షించారు.
వరంగల్ నిట్ లో ఉపరాష్ట్రపతి
-
Read more RELATEDRecommended to you
లోక్ సభ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సీట్లు గెలవబోతున్నాం : కిషన్ రెడ్డి
ఆరు గ్యారంటీలను అమలు చేయలేక సీఎం రేవంత్రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని...
Ganesh -
ఇది సీఎం మాట్లాడే భాషేనా..కేసిఆర్ ఫైర్
నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ పాల్గొన్నారు.ఈ...
Ganesh -
సీఎం మాటలు కోటలు దాటుతుంటే పనులు గడప దాటడం లేదు : కేసిఆర్
కాంగ్రెస్ ప్రభుత్వానికి సురుకు పెట్టి బలుపు దింపాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ...
Ganesh -