సీబీఐ డైరెక్టర్ గా అలోక్ వర్మనే కొనసాగుతారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మన్నెం నాగేశ్వరరావు తాత్కాలిక డైరెక్టర్ గానే కొనసాగుతారని పేర్కొంది. తనను అకారణంగా సెలవుపై పంపడగం రాజ్యాంగవిరుద్దమని పేర్కొంటూ… అలోక్ వర్మ కేసు వేసిన విషయం తెలిసిందే. కేసు విచారణకు రాకముందే కేంద్ర తోక ముడచడంపై సర్వత్రా చర్చనీయాంశంమైంది. సీబీఐ ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రధాని వ్యవహరించడం విడ్డూరంగ ఉందంటూ దేశ వ్యాప్తంగా చర్చకొనసాగుతోంది.
వర్మ దెబ్బతో తోక ముడిచిన కేంద్రం
-
Read more RELATEDRecommended to you
పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే.. మళ్లీ మోసపోవడమే : సీఎం జగన్
పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే.. మళ్లీ మోసపోవడమేనని సీఎం జగన్ పేర్కొన్నారు. ఇవాళ...
Anji N -
వైఎస్సార్ పేరును సీబీఐ ఛార్జిషీట్లో పెట్టించిన వారికి ఏఏజీ పదవి ఇచ్చారు : వైఎస్ షర్మిల
తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును సీబీఐ ఛార్జిషీట్లో పెట్టించిన...
వైసీపీ ఎంపీ అభ్యర్థి కారు పై దాడి..!
ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలం రంగాపురంలో వైసీపీ ఎంపీ...
Anji N -