దసర ఆఖరి దినోత్సవం సందర్భంగా బెజవాడ దుర్గమ్మ సన్నిదిలో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దుర్గామల్లేశ్వరులు కృష్ణా నదిలో హంసవాహనంపై తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాన్ని చూసేందుకు భక్తులు వేలాదిగా వచ్చారు. నేటితో శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిసినట్లుగా ఆలయ పండితులు పేర్కొన్నారు.
వైభవంగా అమ్మ వారి తెప్పోత్సవం
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
Andhra Pradesh:మంత్రులకు ఛాంబర్ ల కేటాయింపు..
ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది.. అప్పటికేసీఎం, డిప్యూటీ సీఎంల ప్రమాణస్వీకారం, శాఖల...
Ganesh -
మాజీ సీఎస్ కెఎస్ జవహర్ రెడ్డి ఉద్యోగ విరమణ తేదీని నోటిఫై చేసిన ఏపీ
మాజీ సీఎస్ కెఎస్ జవహర్ రెడ్డి ఉద్యోగ విరమణ తేదీని నోటిఫై...
Ganesh -
మహాభారతాన్ని, భవిష్యత్ కాలాన్ని సమ్మిళితం చేస్తూ డైరెక్టర్ అద్భుతంగా తీశారు : మంత్రి కోమటిరెడ్డి
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొణె జంటగా...
Ganesh -