శబరిమల అయ్యప్ప రివ్యూ పిటిషన్ పై 13న విచారణ

-

శబరిమల అయ్యప్ప ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల వయస్సుగల మహిళలను అనుమతిస్తూ గత నెలలో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్‌పై నవంబర్‌ 13న విచారణ చేపడతామని సుప్రీంకోర్టు మంగళవారం తెలిపింది. జాతీయ స్థాయి అయ్యప్ప భక్తుల సంఘంతో పాటు 19 పిటిషన్‌లు దాఖలవ్వగా.. విచారణకు స్వీకరించిన చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగొయ్, జస్టిస్‌ ఎస్‌కె.కౌర్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది. మహిళలు అయ్యప్ప దర్శనానికి యత్నించగా తీవ్ర ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news