సీఎం కేసీఆర్ నోటి మాట కోసం నేనూ ఎదురు చూస్తున్నా… ఎంపీ కవిత

-

ప్రగతి నివేదన సభ గురించి కేసీఆర్  ప్రస్తావించిన నాటి నుంచి అధికార, ప్రతిపక్ష నాయకులతో సహా అందరికి ముందస్తు ఎన్నికలపై కాస్త సంగ్దిదం నెలకొంది. దీంతో కొంత మంది ఓ అడుగు ముందుకేసి ఈరోజు ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తుకు వెళ్తారు.. అని వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఈ విషయమై ఎంపీ కవిత స్పందన గురించి మీడియా ప్రశ్నించగా.. ముందస్తు గురించి నా వద్ద ఎలాంటి సమాచారం లేదు.. తాను కూడా సీఎం కేసీఆర్ నోటి మాట కోసం ఎదురు చూస్తున్న ఆదివారం సాయంత్రం తో సస్పెన్స్ కి తెరపడనుంది..అంటూ సమాధానం ఇచ్చారు. లక్షలాది అభిమానులు, కార్యకర్తలు మాదిరిగానే తాను కూడా ఆయన ప్రకటన గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version