ప్రధానమంత్రి మోడీ ని కలవాలనుకున్న పదేళ్ల చిన్నారి కల నెరవేరింది. అనిషా పటేల్ అనే 10 సంవత్సరాల చిన్నారి తన తండ్రి లాప్ టాప్ నుండి హలో మోడీ సార్ నేను అనీష పాటిల్ నిజంగా వచ్చి మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నా అంటూ మెయిల్ చేసింది. కాగా ఆ మెయిల్ చూసిన ప్రధానమంత్రి ఆమె కోరిక మేరకు ఆహ్వానించారు. పరిగెత్తుకుంటూ రా బిడ్డా అంటూ హిందీలో లో పేర్కొన్నారు. ఇక ప్రధాని కార్యాలయం నుండి పిలుపు వచ్చిన వెంటనే అనిషా పాటిల్ తన కుటుంబంతో సహా పార్లమెంట్ కు వెళ్ళింది.
ప్రధానిని కలిసిన పదేళ్ల చిన్నారి.. ఫోటోలు వైరల్.. !
-