డీజే టిల్లు పాటకు స్టెప్పులు వేసిన మంత్రి కోమటిరెడ్డి

-

తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి డ్యాన్‌ చేశారు. డీజే టిల్లు పాటకు స్టెప్పులు వేశారు మంత్రి కోమటిరెడ్డి. జెండా ఊపి రన్ ఫర్ గ్రేస్ – స్ర్కీన్ ఫర్ లైఫ్ ప్రారంభించిన కోమటిరెడ్డి..అనంతరం డ్యాన్స్‌ చేశారు. కేన్సర్ వ్యాధి వయసు, లింగ బేధం లేకుండా లక్షలాది మంది జీవితాలను కబలించివేస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం డిజిటల్ హెల్త్ కార్డులను అందించడమే కాకుండా.. క్యాన్సర్ వ్యాధి కట్టడికి అనేక చర్యలు తీసుకున్నదన్నారు. క్యాన్సర్ వ్యాధిని ప్రారంభదశలో గుర్తిస్తే తగ్గించవచ్చని డాక్టర్లు, నిపుణులు చెబుతున్నా ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్లే వ్యాధి ముదిరి ప్రాణాలు పోతున్నాయన్నారు.

https://x.com/TeluguScribe/status/1842818158551298087

Read more RELATED
Recommended to you

Exit mobile version