తెలంగాణాలో ఆ గ్రామంలో 1600 సార్లు భూకంపం

-

హైదరాబాద్ లోని బొరబండ ప్రాంతంలో వరుస భూకంపాలు రావడం ఆందోళన కలిగిస్తుంది. గత మూడు రోజుల్లో రెండు సార్లు భారీ శబ్దాలతో భూకంపాలు వచ్చాయి. అక్కడి స్థానికులు ఇల్లు కాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పటి వరకు అక్కడ 12 సార్లు భూ కంపం వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎన్జీఆరై సీనియర్ శాస్త్రవేత్త శ్రీ నగేష్ మీడియాకు చెప్పారు.

సూర్యపేట జిల్లా చింతలపాలెం మండలం వెల్లటూరు గత తొమ్మిది నెలల నుండి 1600 సార్లు భూకంపం వచ్చినట్టు వెల్లడించారు ఆయన. ఇవాళ ఒక్కరోజే 12 సార్లు అక్కడ భూకంపం వచ్చినట్టు రికార్డ్ అయిందని చెప్పారు. ఆస్తి ప్రాణ నష్టాలు అసలు జరిగే అవకాశం లేదని అన్నారు. ప్రజలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం నమ్మవద్దు అని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news