30 ఏళ్ల యువతితో 50 ఏళ్ల ఆంటీ కామ క్రీడ..అంతలోనే !

-

30 ఏళ్ల యువతితో 50 ఏళ్ల ఆంటీ కామ క్రీడలో పాల్గొంది. అయితే..ఈ విషయం 30 ఏళ్ల యువతి భర్తకు తెలియడంతో.. ఆంటీపై కేసు పెట్టిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌ లోని రామ్‌నగర్‌ లో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్‌ లోని రామ్‌నగర్‌ కు చెందిన 50 ఏళ్ల ఆంటీ చిట్టీల వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది.

10 ఏళ్ల కిందట ఆమె భర్త మరణించాడు. దీంతో ఆమె ఒంటిరాగానే ఉంటోంది. ఈ నేపథ్యంలోనే చిట్టీల వ్యాపారం కారణంగా సవిత అనే 30 ఏళ్ల యువతి ఆంటీకి పరిచయమైంది. ఆ పరిచయం కాస్త.. శృంగారానికి దారి తీసింది. 50 ఏళ్ల ఆంటీకి అమ్మాయిలతో సెక్స్‌ చేయాలని కోరిక బాగా ఉంది. ఈ నేపథ్యంలోనే సవితకు డబ్బుల ఆశ చూపించి.. శృంగారంలో పాల్గొంది. అయితే.. ఈ విషయం తాజాగా సవిత భర్త విక్రమ్‌ కు తెలిసింది. దీంతో ఆగ్రహానికి గురైన.. విక్రమ్‌.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆమెకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version