బీఆర్ఎస్ కి షాక్….కాంగ్రెస్ లో చేరిన మరో బీఆర్ఎస్ ఎంపీ

-

గత అసెంబ్లీ ఎన్నికలలో ఓడిన టిఆర్ఎస్ పార్టీకి మరో పెద్ద షాక్ తగిలింది.వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్లో చేరారు.

హైదరాబాద్ గాంధీభవన్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి కొండా సురేఖ ఆయనకు కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కాగా నిన్న దయాకర్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన విషయం తెలిసిందే. అలాగే గోషామహల్ బీఆర్ఎస్ నేత నందకిశోర్ వ్యాస్ కూడా హస్తం కండువా కప్పుకున్నారు

Read more RELATED
Recommended to you

Latest news