లోక్ సభ ఫలితాల మీద ఏ రాష్ట్రలో ఉత్కంఠ లేదు: అమిత్ షా

-

రాబోయే లోక్సభ ఎన్నికల ఫలితాల మీద ప్రజల్లో ఎటువంటి ఉత్కంఠ లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. రిజల్ట్ పై క్లారిటీతో ఉందామని బీజేపీకి 370 సీట్లు ఎన్డీఏ కూటమికి 400 కంటే ఎక్కువ స్థానాలు వస్తాయని అమిత్ షా అన్నారు. అహ్మదాబాద్ పర్యటన లో ఉన్న అమిత్ సోమవారం ఒక కార్యక్రమంలో భాగంగా ప్రసంగించారు. జనవరిలో 11 రాష్ట్రాల్లో పర్యటించాలని లోక్సభ ఫలితాలు మీద ఏ రాష్ట్రంలో ఉత్కంఠ లేదని అన్నారు.

మోడీ పదేళ్ల పాలన లో తొలి ఐదేళ్లు కాంగ్రెస్ తప్పిన గొయ్యిని పూడ్చడానికి సరిపోయిందని అన్నారు గత పదిహేళ్లలో ప్రధాని నరేంద్ర మోడీ అనేక పనులకి దిశా నిర్దేశం చేశారని ఊహకే అందని లక్ష్యాలను సైతం పూర్తి చేశారని అన్నారు. గుజరాత్ మోడలే మోడీని ముందుండి నడిపించింది అన్నారు. ప్రణాళికని రూపొందించిన తర్వాత దానిని అమలు చేయగల సత్తా కేవలం మోడీకి మాత్రమే ఉందని చెప్పారు అమిత్ షా.

Read more RELATED
Recommended to you

Latest news