కార్తీకమాసంలో ఏటా ఎంతో ప్రతిషాత్మకంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నకోటి దీపోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భాజపా అధినేత అమిత్ షా హాజరై …ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి, అమ్మవారికి అమిత్ షా పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం చాలా సంతోషం అన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న భక్తి టీవీ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. అమిత్ షా వెంట బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, పార్టీ నేతలు మురళీధర్ రావు, జీవీఎల్ నరసింహారావు తదితరులు ఉన్నారు.
కోటి దీపోత్సవంలో కమలం అధినేత..
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
లోక్ సభ ఎన్నికల తుది పోలింగ్ శాతాన్ని ప్రకటించిన ఈసీ
లోక్ సభ ఎన్నికల తుది పోలింగ్ శాతాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల...
Ganesh -
ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అయ్యే అవకాశం లేదు : రేవంత్ రెడ్డి
జూన్ 2 వరకే హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా ఉంటుందని.. ఆ తర్వాత...
Ganesh -
IPL 2024 : చెలరేగిన స్టబ్స్..లక్నో టార్గెట్ ఎంతంటే ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో భాగంగా ఈరోజు లక్నో...
Ganesh -