2019లో రాజకీయాలు వదిలేద్దామనుకున్న.. వల్లభనేని వంశీ ఆసక్తికర వ్యాఖ్యలు

-

ఏపీలో గన్నవరం రాజకీయం ఎప్పుడూ చర్చనీయాంశమవుతూనే ఉంటుంది. ఇక టీడీపీ నుంచి గెలిచి.. వైసీపీ వైపు వచ్చిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వచ్చినప్పటి నుంచి అక్కడ రాజకీయం ఇంకాస్త హీటెక్కింది. ఇప్పుడు వంశీ వైసీపీ నుంచి బరిలోకి దిగుతుండటంతో ఇంకాస్త ముదిరినట్టుంది. తాజాగా వల్లభనేని వంశీ మీడియాతో మాట్లాడారు.

తాను గన్నవరం నుంచి 2019లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచాను. గెలిచిన తరువాత 2019లో రాజకీయాలు వదిలేద్దామనుకున్నా.. వల్లభనేని వంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా గన్నవరంలో ఖమ్మ ఓట్లు అధికంగా ఉంటాయి.. వారు ఎక్కువగా టీడీపీకి వేస్తారు. కానీ ఈసారి చరిత్ర మారుతుందన్నారు. వైసీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. యార్లగడ్డ పై పలు విమర్శలు చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version