ఎయిడ్స్ కంటే పెద్దిరెడ్డి చాలా ప్రమాదకరం.. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ నేతలు ఒకరిపై మరొకరూ తీవ్రంగా విమర్శించుకుంటున్నారు. అధికార పార్టీ నేతలు, విపక్ష కూటమి నేతలు ఒకరిపై మరొకరూ తీవ్రంగా విమర్శించుకుంటున్నారు. తాజాగా మంత్రి పెద్దిరెడ్డి పై మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పుంగనూరు సభలో ఆయన ప్రసంగించారు. చంద్రబాబ నాయుడు రోడ్లు మంజూరు చేస్తే.. పెద్దిరెడ్డి కమీషన్లు తీసుకున్నారు. ప్రజల నుంచి కూడా కమీషన్లు తీసుకునే వ్యక్తికి ఓట్లు వేయకూడదు. ఆయన ఎయిడ్స్ కంటే ప్రమాదకరం అన్నారు. ప్రజలు ధైర్యంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. డీసీపీ పదవీ కోసం పెద్దిరెడ్డి తన కాళ్లు పట్టుకున్నారని.. మరోసారి ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version