తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 04 గంటల సమయం

-

Tirumala Shrivaru: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 04 గంటల సమయం పడుతోంది. ఇవాళ ఉదయం 01 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

4 hours time today for Sarvadarshan of Tirumala Shrivaru

నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 58, 690 మంది దర్శించుకున్నారు. అలాగే.. నిన్న ఒక్క రోజే…తిరుమల శ్రీవారికి 20, 744 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3. 02 కోట్లుగా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news