తిరుమల శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం

-

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. దర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. స్వామివారిని నిన్న 68,563 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. హుండీకి నిన్నటి ఆదాయం రూ. 4.91 కోట్లుగా ఉందని పేర్కొన్నారు.

Tirumala Huge Rush on feb 13th

కాగా, ఇవాళ తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు రామ్ చరణ్ దంపతులు. శ్రీవారి సుప్రభాత సేవలో కుమార్తె క్లిమ్ కార తో కలిసి రాంచరణ్ దంపతులు పాల్గొన్నారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకులు మండపంలో రామ్ చరణ్ దంపతులకు పండితులు ఆశీర్వాదం చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news