ఏపీకి రైల్వే గుడ్ న్యూస్..నేటి నుంచి ఏలూరులో ఆగనున్న వందే భారత్

-

ఏపీ ప్రజలకు అలర్ట్..వందే భారత్ రైలు స్టేషన్‌ లలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. నేటి నుంచి ఏలూరులో వందే భారత్ రైలు.. ఆగనుంది. విశాఖ నుంచి సికింద్రాబాద్ వెళ్లనున్న వందే భారత్ రైలు నేటి నుంచి సాయంత్రం 5: 54 నిమిషాలకు ఏలూరులో హాల్ట్ కానుంది. సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళ్లే సమయం లో ఉదయం 9: 49కి ఏలూరులో హాల్ట్ అవుతుంది.

Alert to the people of AP Vande Bharat train will stop at Eluru today

వందే భారత్ ఏలూరులో తొలిసారి ఆగనున్న నేపథ్యంలో సాయంత్రం రైల్వే స్టేషన్ లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఎంపీ పుట్టా మహేష్, రైల్వే అధికారులు. ఇక నేటి నుంచి ఏలూరులో వందే భారత్ రైలు.. ఆగనున్న నేపథ్యంలో.. ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతకు ముందు వరకు ఏలూరు నుంచి వందే భారత్ రైలు వెళ్లినా కూడా ఆగేది కాదు. కానీ ఇప్పుడు ఏలూరులో వందే భారత్ రైలు.. ఆగనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version