ఇవాళ విజయవాడ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్

-

AP CM YS Jagan : ఇవాళ విజయవాడ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా కనకదుర్గ అమ్మవారికి దర్శించుకోనున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఇవాల మూలా నక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకోనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.

AP CM YS Jagan to present silk robes in Vijayawada temple

ఈ సందర్బంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను, పసుపు, కుంకుమలను సమర్పించనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.ఇక ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్ధానం చేరుకోనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి… ఈ మేరకు ఇవాళ 2 గంటలకు తాడేపల్లి గూడెం నుంచి విజయవాడ వస్తారు. అనంతరం ఈ సందర్బంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను, పసుపు, కుంకుమలను సమర్పించనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Latest news