నేడు ఏపీలోని 38 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం !

-

ఏపీ ప్రజలకు బిగ్ అలెర్ట్. నేడు ఏపీలోని 38 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. శ్రీకాకుళం జిల్లా -8, విజయనగరం జిల్లా-9, పార్వతీపురం మన్యం జిల్లా-10, అల్లూరి సీతారామరాజు జిల్లా-2, తూర్పుగోదావరి-8, ఏలూరు వేలేరుపాడు మండలాల్లో వడగాలులు ఉండనున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

AP Disaster Management Authority warns of heatwaves in 38 mandals of AP today

నేడు అల్లూరి సీతరామరాజు చింతూరు, కూనవరం మండలంలో తీవ్ర వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు.

 

  • నేడు ఏపీలోని 38 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం: ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ
  • శ్రీకాకుళం జిల్లా -8, విజయనగరం జిల్లా-9, పార్వతీపురం మన్యం జిల్లా-10, అల్లూరి సీతారామరాజు జిల్లా-2, తూర్పుగోదావరి-8, ఏలూరు వేలేరుపాడు మండలాల్లో వడగాలులు
  • నేడు అల్లూరి సీతరామరాజు చింతూరు, కూనవరం మండలంలో తీవ్ర వడగాలులు ప్రభావం చూపే అవకాశం

Read more RELATED
Recommended to you

Latest news