ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు శుభవార్త…బదిలీలపై మరో ప్రకటన !

-

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం శుభవార్త అందజేసింది. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల గడువు తేదీని ఈ నెల 9 వరకు పొడిగించింది. షెడ్యూల్ ప్రకారం మే 15 నుంచి ఈరోజు వరకు ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు ఆర్థిక శాఖ అనుమతులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Ap Govt Employees Transfers Extended
Ap Govt Employees Transfers Extended

ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ గడువును మరో వారం రోజుల పాటు పొడిగించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. అప్పటివరకు బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్థిక శాఖ ఈరోజు ఉత్తర్వులు జారీ చెయనుంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు సంతోషంలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news