ఎంపీ రఘురామ కోసం ఏపీ పోలీసులు వెతుకులాట !

-

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజు పరారీలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. దింతో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజు కోసం ఏపీ పోలీసులు వెతుకులాట మొదలు పెట్టారట. అట్రాసిటీ కేసులో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజును అరెస్ట్‌ చేసేందుకు రంగం సిద్ధం అయిందని సమాచారం అందుతోంది. అరెస్ట్ అయితే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజు కు బెయిల్ కూడా కష్టమే అని సమాచారం.

దింతో ఢిల్లీలోనే గత కొన్ని నెలలుగా భయంతో రఘురామ మకాం వేసారట. ఎస్టీ, ఎస్టీల గురించి ఇటీవలే నోటికి వచ్చినట్లు మాట్లాడారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజు. ఆ తరవాత గుట్టుచప్పుడు కాకుండా అప్పుడప్పుడు హైదరాబాద్‌కి వచ్చి.. మళ్లీ జంప్ అవుతున్నారట. అటు రఘురామని వాడుకుని టీడీపీ – జనసేన కూటమి వదిలేసింది. కాగా అట్రాసిటీ కేసులో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజును ఏ క్షణం అయినా అరెస్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news