విద్యార్థులకు అలర్ట్..ఇవాళ స్కూళ్లకు సెలవు

-

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు బిగ్ అలర్టు. ఇవాళ ఏపీలో ఉన్న అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. మిలాద్ ఉన్ నబీ పండుగ ఇవాళ ఉన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పాఠశాలలకు సెలవు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది చంద్రబాబు సర్కార్.

ap schools holiday over Milad un Nabi festival

మంగళవారం నుంచి పాఠశాలలు మళ్లీ తెచ్చుకోనున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాలకు కూడా ఇవాళ సెలవు ప్రకటిస్తూ అధికారులు కీలక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ సెలవు నేపథ్యంలో ఇవాళ జరగాల్సిన ప్రజా ఫిర్యాదు పరిష్కార వేదిక కార్యక్రమాలు కూడా.. రద్దు కాబడ్డాయి. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news