ఏపీ ప్రజలకు అలర్ట్..ఆరోగ్య శ్రీ సేవలు యథాతథం

-

ఏపీ ప్రజలకు అలర్ట్..ఆరోగ్య శ్రీ సేవలు యథాతథంగా కొనసాగనుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగుతాయని నెట్వర్క్ ఆసుపత్రులు ప్రకటించాయి. ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబుతో జరిపిన చర్చలు ఫలించకపోయినా…. సేవలు నిలిపివేయమని తెలిపాయి.

ఇవాళ్టి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని, ఇంతకుముందే నెట్వర్క్ ఆసుపత్రులు ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు రూ. 500 కోట్ల బకాయిలు ఇచ్చామని…. మరో రూ. 500 కోట్లు త్వరలో ఇస్తామని ఆరోగ్యశాఖ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news